A2Z सभी खबर सभी जिले की

యోగాంధ్ర పోటీలకు బయలుదేరిన జిల్లా విద్యార్థులు

ఎన్టీఆర్‌ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి విద్యార్థులు ఆదివారం తరలి వెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 25 మంది సభ్యుల బృందం బయలుదేరింది. వీరికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, యోగాంధ్ర నోడల్‌ అధికారి ఎస్‌.సేతు మాధవన్‌, డీఆర్టీఏ పిడి ఎ.కళ్యాణ చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.

Show More
Back to top button
error: Content is protected !!