
సమస్య వివరించిన పట్టించుకోని జివిఎంసీ జోన్ 4 ఎసిపి
కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా అనుమతులు
రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకోని కమర్షియల్ గా నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న జివిఎంసీ అధికారులు
వన్ టౌన్ లో బిల్డింగ్ కుంగిన ఘటనలో ప్లాట్ కోనుగోలు చేసిన బాదితులు ఆవేదన
**బాదితుడు సత్యనారాయణ కామెంట్స్**
*గత రెండు నెలలు నుండి ఈ సమస్య ఉంది..
*పక్కన ఉన్న ధరణి పంక్షన్ హల్ కారణంగా బిల్డింగ్ ఒరిగిపోయింది..
*మమ్మల్ని రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు..
*భందువులు ఇళ్ళలో తలదాచుకున్నాము..
*మమ్మల్ని రోడ్డున పడేసారు..
*ఏయు ఇంజనీరింగ్ ప్రోపెసర్స్ వచ్చిన తరువాత వారు చెక్ చేసిన తరువాత భవనం పై నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు..
*అప్పటి వరకు ఎక్కడ ఉన్న అద్దె బిల్డర్ భరించే విధంగా ఏమ్మేల్యే గారు ఓప్పదం కుదిచ్చారు..
*42 లక్షల పెట్టి ప్లాట్ కొన్నాము,10 కుటుంబాలు ప్లాట్స్ కొనుగోలు చేసాయి…
ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారు..