A2Z सभी खबर सभी जिले की

విజయనగరం జిల్లాలో టాప్‌-3 ర్యాంకర్లు వీరే

ఏపీ పాలిసెట్‌ ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 6,938 మంది పరీక్ష రాయగా, 6,616 మంది అర్హత సాధించారు. మొత్తం 95.36 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా, వారిలో బాలికలు 97.44%, బాలురు 93.9% మంది ఉన్నారు.
౫ జిల్లా ఫస్ట్‌ ర్యాంక్‌: షేక్‌ అబ్దుల్‌ ముజీబ్‌( స్టేట్‌ ర్యాంక్‌-171) ౫. సెకండ్‌ ర్యాంక్‌: చిల్ల పూర్ణ సంజయ్‌ (స్ట్రేట్‌ ర్యాంక్‌-207) ౫. థర్డ్‌ ర్యాంక్‌: మండల వాగ్దేవి (స్ట్రీట్‌ ర్యాంక్‌-269)    

Back to top button
error: Content is protected !!