
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అమలులో భాగంగా అంగీకార్ విధానంపై పట్ల ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిపనర్ పల్లి నల్లనయ్య, గృహ నిర్మాణ సంస్థ పి.డి జి. మురళీమోహన్ అన్నారు. సోమవారం ఈ మేరకు అంగీకార్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అందరికీ సొంత ఇల్లు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.
