A2Z सभी खबर सभी जिले की

విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం ఈవోగా శిరీషా

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణిగా కే.శిరీష బుధవారం కార్యాలయ ఆవరణలో బాధ్యతలు చేపట్టారు.
ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!