A2Z सभी खबर सभी जिले की

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

ఎస్‌ కోట మండలం వినాయక పల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలుచూరి అప్పారావు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతన్ని ఎస్‌.కోటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ KGHకు తరలించారు. అతను చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!