A2Z सभी खबर सभी जिले की

గోదావరి వరద తగ్గుముఖం: APSDMA

గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్లు APSDMA తెలిపింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఆదివారం ఉదయం రగంటలకు వరద ప్రవాహం 6.72 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు చెప్పింది. రాత్రి 7గంటలకు ఇన్‌&ెట్‌ ఫ్లో 6.28 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు వివరించింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లకు (112, 1070, 18004250101) కాల్‌ చేయాలని కోరింది.

Check Also
Close
Back to top button
error: Content is protected !!