A2Z सभी खबर सभी जिले की

BREAKING NEW

*ఛత్తీస్ గడ్ :*
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి….

సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్ లో ప్రోక్లెన్ కు నిప్పు పెట్టిన మావోయిస్టులు…..

విచారణ కోసం ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే…..

మాటు వేసి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ కి తీవ్ర గాయాలు…..

Related Articles

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆకాశ్ రావు గిర్పుంజే…..

Back to top button
error: Content is protected !!