A2Z सभी खबर सभी जिले की

విజయనగరం జిల్లాలో ఫ్రీ బస్సు పథకం ప్రారంభం

స్తీకక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ప్రారంభించారు. జిల్లాలోరి ఎస్‌.కోట, విజయనగరం డిపోల నుంచి 131 బస్సులు ఈ పథకానికి వినియోగిస్తున్నారు. రోజుకు 12 వేల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు.
అనంతరం విజయనగరం నుంచి గజపతినగరం వరకు మహిళతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు. స్తీ సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు.

Back to top button
error: Content is protected !!