
చేయండిఅర్హత ఉండి ‘తల్లికి వందనం’ డబ్బు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది.
గ్రీవెన్స్ ఫామ్ ఫిల్ చేసి మీ గ్రామ/వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 21-28 వరకు ఫిర్యాదులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. 30న జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
వచ్చేనెల 5న తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తారు.
గ్రీవెన్స్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో పైన వీడియో బటన్ క్లిక్ చేసి చూడండి.