
*FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు.*
*ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.*
*FCI కమిటీ AP చైర్మన్ గా వీరు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా,పలు అంశాలపై అధ్యయనం చేస్తారు.*
*FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.*