
విజయనగరంలోని ఈనెల 21న జరగనున్న జిల్లా స్థాయి మినీ మహానాడుకు ఏర్పాట్లను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సోమవారం పరిశీలించారు.
సబాఫ్థలిని పరిశీలించి టీడీపీ నేతలకు పలు సూచనలు అందజేశారు. షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అశోక్ బంగ్లాలో ఉన్న టీడీపీ కార్యాలయంలో జిల్లా స్థాయి మహానాడు జరగనుంది.