A2Z सभी खबर सभी जिले की

“పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం”

పరిసరాలు పరిశుభ్రతతోనే ఆరోగ్యాన్ని సౌంతం చేసుకోవచ్చునని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి అన్నారు.
విజయనగరం కార్పొరేషన్‌లో శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు పార్క్‌లో మొక్కలు నాటారు. కోట జంక్షన్‌ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Back to top button
error: Content is protected !!