A2Z सभी खबर सभी जिले की

అన్నయ్య కొంచెం ఈ మ్యాటర్ ప్రచురించండి ప్లీజ్

భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా లోని ప్రతి విద్యా సంస్థలో డ్రగ్ అబ్యూస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు వ్యసనాల వల్ల వచ్చే దుష్పరిణామాలు బోధించి , సే నో టు డ్రగ్స్ లక్ష్యంతో, జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో, జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఆధ్వర్యంలో
ఈ రోజు విజయనగరం లో గల కస్పా హై స్కూల్ నందు భారతీయ న్యాయ సేవ ఫౌండేషన్ కార్యదర్శి ఈపు విజయ్ కుమార్ మరియు టాస్క్ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ D బంగారు పాప గారి ఆధ్వర్యం లో భారతీయ న్యాయ సేవా సదన్ నిర్వహిస్తున్న మత్తుపదార్థాల వాడకం మరియు రవాణా నిర్మూలన కార్యక్రమం లో ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మరియు జేసీఐ సంయుక్తం గా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భం గా మత్తు పదార్థాల వాడకం వలన జరిగే అనర్థాలను విద్యార్థులకి వివరించారు దానితో పాటుగా సమాజం లో ఉన్నత వ్యక్తులుగా మలచటానికి వ్యక్తిత్వ వికాసానికి తగిన సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమం లో డిప్యూటీ డీ ఈ ఓ వెంకటరమణ మల్లప్రగడ సత్యనారాయణ మూర్తి కాకరాల గాంధీ కె ఆర్ కె రాజు రమాదేవి తదితరులు పాల్గొన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ వరలక్ష్మి ఉపాధ్యాయుల తో కలిసి నిర్వాహకులని సత్కరించారు

Back to top button
error: Content is protected !!