
చింతపల్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బర్రిపేట గ్రామంలో శ్రీ కోస్టల్ సెక్యూరిటీ మెరైన్ చింతపల్లి SHO గారు మరియు వారి సిబ్బందితో కలిసి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ బి.వి.జె.రాజు మత్స్యకారులతో మమేకమై మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులతో వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.