
ఈరోజు విజయనగరం మండలం ద్వారంపూడి గ్రామంలో నిన్న కారు లాక్ డోర్ పడి ద్వారంపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వారి కుటుంబాలను పరామర్శించారు
ఈ ఘటన తీవ్రంగా తలచి వేసిందని,చనిపోయిన పిల్లలు కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన,వైఎస్ఆర్సిపి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు*