విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం ఈవోగా శిరీషా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణిగా కే.శిరీష బుధవారం కార్యాలయ ఆవరణలో బాధ్యతలు చేపట్టారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు. Share this: Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to print (Opens in new window) Print Click to email a link to a friend (Opens in new window) Email డెంకాడలో రెండు బస్సులు ఢీDate17/06/2025In relation toA2Z सभी खबर सभी जिले कीదొంగతనం కేసులో నిందుతులకి జైలు శిక్ష -విజయనగరం 1న పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్Date16/05/2025In relation toA2Z सभी खबर सभी जिले कीకొవిడ్ పరీక్షలపై విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలుDate10/06/2025In relation toA2Z सभी खबर सभी जिले की