విజయనగరం జిల్లాలో తొలి కొవిడ్ కేసు..! విజయనగరం జిల్లాలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. నెల్లిమర్ల మండలానికి చెందిన వ్యక్తి (38) కొంత కాలంగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఇటీవల మహరాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. అతనికి సాధారణ వైద్య పరీక్షలతో పాటు, కొవిడ్ పరీక్షలను కూడా నిర్వహించారు. శనివారం సాయంత్రం కొవిడ్ పాజిటివ్ అని రిపోగ్టు వచ్చింది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తమై డిశ్చార్జ్ చేసి హోం ఐసోలేషన్లో ఉంచారు. Share this: Click to share on WhatsApp (Opens in new window) WhatsApp Click to print (Opens in new window) Print Click to email a link to a friend (Opens in new window) Email ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఎనా ఫెస్ట్-2025Date07/06/2025In relation toA2Z सभी खबर सभी जिले कीవిజయనగరం జిల్లాలో 13,751 మంది ఎయిడ్స్ బాధితులుDate19/05/2025In relation toA2Z सभी खबर सभी जिले कीవసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఉండరాదని…Date04/06/2025In relation toA2Z सभी खबर सभी जिले की