వి
వాతావరణ పరిరక్షణలో మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ, “ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచి సంరక్షించాలి,” అని ఆమె సూచించారు. యువతలో సహజసిద్ధంగా ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకుంటూ సమాజ సేవలో భాగస్వాములవ్వాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడంలో చురుకుగా పాల్గొనడం విశేష ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమం లో విజయనగరం నియోజకవర్గం టౌన్, మండల నాయకులు పాల్గొన్నారు.