BREAKING NEW

*ఛత్తీస్ గడ్ :*
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి….

సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్ లో ప్రోక్లెన్ కు నిప్పు పెట్టిన మావోయిస్టులు…..

విచారణ కోసం ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే…..

మాటు వేసి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ కి తీవ్ర గాయాలు…..

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆకాశ్ రావు గిర్పుంజే…..

Exit mobile version