ఈ కార్యక్రమం చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రం లో చీపురుపల్లి పట్టణంలో విజయనగరంto చీపురుపల్లి మెయిన్ రోడ్డు రోడ్డు పెట్రోల్ బంక్ నుండి (మామిడికాయ శాల)మూడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ *శాసనమండలి విపక్షత నేత* *మాజీ మంత్రివర్యులు*
శ్రీ *బొత్స సత్యనారాయణ (* *సత్తిబాబు) గారు*
మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి *PAC మెంబర్*
**విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు*
*బెల్లాన చంద్రశేఖర్ ( *పెదబాబు)*గారు.*
బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు..
మరియు ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం నుండి నాలుగు మండలాల ysrcp మండలాల నాయకులు kv సూర్యనారాయణ రాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, బెల్లానవంశీ,sv రమణరాజు, తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు, బూర్లే నరేష్, మీసాల విశ్వేశ్వరావు, వాకాడ శ్రీను, కొనిసి కృష్ణంనాయుడు,సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసి నాయుడు, బెల్లానబంగారి నాయుడు,మరియు వివిధ హోదాలో ఉన్న నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.