ఆదివారం విజయనగరంలో ఎంవీఆర్ కృష్ణాజీ అధ్యక్షతన జరిగిన జేవీవీ జిల్లా మహాసభల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన సమాజంలో ప్రజలు నేటికీ మూఢవిశ్వాసాలను నమ్ముతున్నారన్నారు. వీటికి ప్రజలను దూరం చేయాలన్నారు.
ఆదివారం విజయనగరంలో ఎంవీఆర్ కృష్ణాజీ అధ్యక్షతన జరిగిన జేవీవీ జిల్లా మహాసభల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన సమాజంలో ప్రజలు నేటికీ మూఢవిశ్వాసాలను నమ్ముతున్నారన్నారు. వీటికి ప్రజలను దూరం చేయాలన్నారు.