ఈనెల 19, 20 తేదీల్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నెలిమర్ల మహిళ కబడ్డీ జట్టుకు ద్వితీయ స్థానంలో సాధించారు. ఈ విషయమై శిక్షకుడు రిటైర్డ్ P.E.T మ్మాన రామారావు, కబడ్డీ సంఘం అధ్యక్షులు బోని సూర్యనారాయణ, నగర పంచాయతీ పెద్దలు తదితరులు విజేతలను అభినందనలు తెలిపారు